Type Here to Get Search Results !

Our Photo Gallery

సింగీతం పాఠశాలల్లో మీజిల్స్ మరియు రూబెల్లా వ్యాధుల మీద అవగాహన కార్యక్రమం

MPPS Singitham

సింగీతం గ్రామములో ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో తేదీ 02.ఆగస్ట్.2017 నాడు పాఠశాలలో ప్రాధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్థులకు ఈనెల 17న  నిర్వహించబోయే మీజిల్స్, రూబెల్లా వాక్సినేషన్ లో భాగంగా విద్యార్థులకు వాటిని గురించి అవగాహన కల్పించారు. ఈ వ్యాధుల వలన కలిగే నష్టాలను గురించి వివరించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్నీ ఏర్పాటు చేసి వారికి కూడా చెప్పఁపడం జరిగింది.దీనికి వారు ప్రభుత్వం చేస్తున్నా కృషిని గురించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాబురావు గారు కార్యక్రమ విధివిధానాల గురించి వివరించారు.
కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు,ఎ.ఎన్.యం,అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు పాల్గొన్నారు.





MPPS SINGITHAM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.