బడి బాట రెండవ విడత కార్యక్రమాన్ని 14.జూన్.2017 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాపురావు గారి నేతృత్వంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సింగితంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులు,విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
ముఖ్య అతిధిగా సింగీతం గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ. బసమ్మ మల్లికార్జున్ పాటిల్ గారు, మరియు పాఠశాలల విద్యాకమిటి ఛైర్మన్లు పాల్గొన్నారు.
👉 Badi Bata Programme Spell-II on 14.June.2017
June 14, 2017
0