ప్రో.జయశంకర్ బడి బాట కార్యక్రమంలో మొదటి రోజు తేది.03.04.2017 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠాశాల ఉర్దూ మీడియం,ప్రాథమిక/ నూతన ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు గ్రామంలో పురవిధుల గుండా ర్యాలీని నిర్వహించడం జరిగింది.
* గ్రామంలోని ప్రజలకు పాఠశాలల ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
* తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాపురావు గారు తెలిపారు.
* కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.